ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంచేసిన తుఫాన్‌!

ABN, First Publish Date - 2020-11-28T04:48:55+05:30

నివర్‌ తుఫాన్‌ జిల్లా రైతులను నిండా ముంచేసింది. గురువారం కూడా చిరుజల్లులు కురిశాయి. చలిగాలులు కూడా వీచాయి.

గంట్యాడ మండలం రామవరంలో వర్షపు నీటిలో వరి చేను
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

     నివర్‌ ప్రభావంతో జిల్లాలో చిరుజల్లుల జోరు   

  ముంపులో వరి పంట  

 ఆందోళనలో రైతులు

  (ఆంధ్రజ్యోతి బృందం)

నివర్‌ తుఫాన్‌ జిల్లా రైతులను నిండా ముంచేసింది. గురువారం కూడా చిరుజల్లులు కురిశాయి. చలిగాలులు కూడా వీచాయి. చేతికందొచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతన్నలు నానా అవస్థలు పడుతున్నారు.  కొన్నిచోట్ల పొలాల్లో వరికుప్పలు నీట మునిగాయి.  భోగాపురం మండలంలో సుమారు 50 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. ఇంకొన్నిచోట్ల పంట  నేలకొరిగి నీటమునిగింది.  దీంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది నష్టాలు తప్పేలా లేవని వాపోతున్నారు. మరో వైపు తీరంలో మత్స్యకారులు ఇళ్లకే పరిమితమయ్యారు. వలలు, పడవలు, వేట సామగ్రిని భద్రపరుచుకునే పనిలో నిమగ్నమయ్యారు. తుఫాన్‌ సమయంలో ప్రభుత్వం కరువుభత్యం అందించాలని వారు కోరుతున్నారు.



 

Updated Date - 2020-11-28T04:48:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising