ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజనులకు పట్టాల పంపిణీ

ABN, First Publish Date - 2020-11-29T04:34:07+05:30

చిన్నారాయుడుపేట, సూరంపేట, బక్కుపేట, రేపటివలస గ్రామాల్లోని 63 మంది గిరిజనులకు పోడు పట్టాలను ఎమ్మెల్యే అలజంగి జోగారావు అందజేశారు.

బొబ్బిలి రూరల్‌: గిరిజనులకు పట్టాలు అందజేస్తున్న ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీతానగరం :

చిన్నారాయుడుపేట, సూరంపేట, బక్కుపేట, రేపటివలస గ్రామాల్లోని 63 మంది గిరిజనులకు పోడు పట్టాలను ఎమ్మెల్యే అలజంగి జోగారావు అందజేశారు. శుక్రవారం చిన్నారాయుడుపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా గిరిజనులకు పట్టాలు అందజేశారు.  వైసీపీ నాయకులు నాగేశ్వరరావు, వలంటీర్లు, వీఆర్‌వోలు పాల్గొన్నారు. బొబ్బిలి రూరల్‌:  స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్‌ ప్రసాద్‌పాత్రో ఆధ్వర్యంలో  ఎమ్మెల్యే శంబంగి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొదటి విడతలో నాలుగు పంచాయతీ ల్లోనూ 226 మంది లబ్ధిదారులకు 379.55 ఎకరాల భూమిని పంపిణీ చేశామన్నారు. రెండో విడతలో డొంగురువలస, బట్టివలస గ్రామాలకు చెందిన 35 మందికి 61.56 ఎకరాల భూమి పత్రాలు అందజేశామన్నారు.  కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌లు సాయికృష్ణ, గౌరీశంకర్‌, ఆర్‌ఐ అప్పలనాయుడు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 

 


 

Updated Date - 2020-11-29T04:34:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising