ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

108 శివలింగాలకు దీపార్చన

ABN, First Publish Date - 2020-12-14T05:24:27+05:30

కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా తుమ్మికాపల్లి గేట్‌ సమీపంలోని ఓం సదనంలో ఆదివారం రాత్రి 108 శివలింగాలకు ప్రత్యేకంగా దీపార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓంసదనం నిర్వాహకుడు అంపోలు ఉమామహేశ్వర శర్మ ఆధ్వర్యంలో 108 శివలింగాలకు తొలుత అభిషేకాలను నిర్వహించి, అనంతరం ప్రతి లింగానికి ప్రత్యేకంగా దీపార్చన చేపట్టారు.

శివ లింగాలకు దీపార్చన చేస్తున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తవలస : కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా తుమ్మికాపల్లి గేట్‌ సమీపంలోని ఓం సదనంలో ఆదివారం రాత్రి 108 శివలింగాలకు ప్రత్యేకంగా దీపార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓంసదనం నిర్వాహకుడు అంపోలు ఉమామహేశ్వర శర్మ ఆధ్వర్యంలో 108 శివలింగాలకు తొలుత అభిషేకాలను నిర్వహించి, అనంతరం ప్రతి లింగానికి ప్రత్యేకంగా దీపార్చన చేపట్టారు. కార్తీక మా సం తొలిరోజు నుంచి చివరి రోజు వరకు సదనంలోని 108 శివలింగాలు, మహా లింగానికి ప్రతి రోజు సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యా భిషేకాలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో అర్చకులు వేమకోటి జగన్నాఽథశర్మ, అంపోలు కిరణ్‌ కుమార్‌ శర్మ పాల్గొన్నారు.


Updated Date - 2020-12-14T05:24:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising