ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చీకటి జీవోలతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం

ABN, First Publish Date - 2020-11-28T04:57:34+05:30

రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చీకటి జీవోలతో మాన్సాస్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న 12 విద్యా సంస్థలకు సంబం ధించి విద్యార్థుల భవిష్యత్‌ అగమ్య గోచరంగా మారుతుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కరణం శివరామకృష్ణ అన్నారు.

సంతకాల సేకరణ చేపడుతున్న శివరామకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శివరామకృష్ణ

గజపతినగరం, నవంబరు 27: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చీకటి జీవోలతో మాన్సాస్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న 12 విద్యా సంస్థలకు సంబం ధించి విద్యార్థుల భవిష్యత్‌ అగమ్య గోచరంగా మారుతుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కరణం శివరామకృష్ణ అన్నారు. ఈమేరకు పట్టణంలో శుక్రవారం సంతకాల సేకరణ చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతం పై ఏమాత్రం అవగాహన లేని వ్యక్తిని చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జిల్లా వాసుల దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో మాజీ వైస్‌ ఎంపీపీ కనకల పోలినాయుడు, మాజీ సర్పంచ్‌లు గోవింద, రమణ, చిన్నంనాయుడు, అప్పలనాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-28T04:57:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising