ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సజావుగా డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు

ABN, First Publish Date - 2020-11-22T04:54:28+05:30

ఏపీపీఎస్సీ ద్వారా జిల్లాలో డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి.

పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న డీఆర్‌వో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టరేట్‌:

ఏపీపీఎస్సీ ద్వారా జిల్లాలో డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. శనివారం తొలిరోజు 92 శాతం హాజరు నమో దైనట్లు  డీఆర్‌వో  గణపతిరావు చెప్పారు. ఉదయం  పరీక్షకు 791 మంది  రావాల్సి ఉండగా 727 మంది, మధ్యాహ్నం 791 మందికి 733 మంది  అభ్యర్థులు హాజరైనట్లు చెప్పారు. గాజులరేగలో ఉన్న సీతం ఇంజినీరింగ్‌ కళాశాలను ఆయన సందర్శించారు. పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు.   

 

 

Updated Date - 2020-11-22T04:54:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising