ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంటనష్టం పరిశీలన

ABN, First Publish Date - 2020-12-04T05:08:12+05:30

మండలంలోని తాన వరంలో నివర్‌తుపానుకు దెబ్బతిన్న పంటలను జాయింట్‌ కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌ పరి శీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శృంగవరపుకోట రూరల్‌ (జామి), డిసెంబరు 3: మండలంలోని తాన వరంలో నివర్‌తుపానుకు దెబ్బతిన్న పంటలను జాయింట్‌ కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌ పరి శీలించారు. గురువారం మండల వ్యవసాయశాఖాదికారి పి.కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో రైతులతో మాట్లాడారు. పంటనష్టం నివేదికలను అదికారులు సిద్ధ్దం చేస్తున్నారని పుర్తి కాగానే రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. అనంతరం జాగరం, చింతాడ, విజినిగిరి సచివాలయాలను పరిశీలించారు. తహసీల్దార్‌ రమణారావు తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-12-04T05:08:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising