ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముఖ్యమంత్రి జగన్‌ ఎన్నికలకు సిద్ధం కావాలి

ABN, First Publish Date - 2020-08-05T10:52:05+05:30

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే అసెం బ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గజపతినగరం, ఆగస్టు  4: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే అసెం బ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని  మాజీ ఎమ్మెల్యే కె. ఎ. నాయుడు  డిమాండ్‌ చేశారు.  మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో  విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు రాజధానుల విషయం లో జగన్‌ నిర్ణయం సరైందేనని భావిస్తే అసెంబ్లీని రద్దు చేసి ప్రజాకోర్టులో గెలవాలన్న చంద్రబాబు సవాల్‌ను స్వీకరించాలన్నారు. ఎన్నికలకు ముందు అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చిన వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానులంటూ మాట మార్చడం దుర్మార్గపు చర్య అన్నారు.  ప్రశాంతంగా ఉన్న  ఉత్తరాంధ్ర జిల్లాల్లో  గత ఆరు నెలలుగా దోపిడీలు, కబ్జాలు పెరిగాయని ఆరోపించారు. ఈకార్యక్రమంలో టీఎన్‌టీఎఫ్‌ అధ్యక్షుడు వేమలి చైతన్యబాబు  పాల్గొన్నారు.

Updated Date - 2020-08-05T10:52:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising