ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్యకర్తలకు అండగా బీజేపీ

ABN, First Publish Date - 2020-08-09T10:46:11+05:30

పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు ఆపద సమయంలో బీజేపీ అండగా నిలుస్తుం దని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భవిరెడ్డి శివప్రసాద్‌ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం దాసన్నపేట:  పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు ఆపద సమయంలో బీజేపీ అండగా నిలుస్తుం దని  రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భవిరెడ్డి శివప్రసాద్‌ రెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన దాడిలో తీవ్రంగా గాయాల పాలై కొలుకున్న నగరంలోని 21వ డివిజన్‌ కార్పొరేట్‌ అభ్యర్థి నారాయణరావును శనివారం బీజేపీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా భవిరెడ్డి మాట్లాడుతూ.. నారాయణరావుపై జరిగిన దాడి చాలా తీవ్రమైనదని తెలిపారు. భవిష్యత్‌లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులను కఠి నంగా శిక్షించాలని కోరారు.  ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు దృష్టికి తీసుకెళ్లామని, ఎస్పీ రాజకుమారితో మాట్లాడే అవకాశం ఉందని తెలిపారు. బీజేపీ నేతలు పి.అశోక్‌, జి.కూర్మారావు,  గోపాలకృష్ణ ఉన్నారు. 

Updated Date - 2020-08-09T10:46:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising