ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్లకార్డులతో అవగాహన

ABN, First Publish Date - 2020-03-27T11:25:20+05:30

మరుపెంట పంచాయతీ సాంబన్నవలస గ్రామ యువకులు కరోనా వైరస్‌పై ప్లకార్డులతో అవగాహన కల్పించారు. కరోనా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గరుగుబిల్లి, మార్చి 26 : మరుపెంట పంచాయతీ  సాంబన్నవలస గ్రామ యువకులు కరోనా వైరస్‌పై ప్లకార్డులతో అవగాహన కల్పించారు. కరోనా వద్దు.. ఆరోగ్యమే ముద్దు అన్న పలు నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల తెలుగు యువత అధ్యక్షులు కండేన బలరాంనాయుడు మాట్లాడుతూ  పైప్రాంతాల నుంచి వచ్చేవారు గ్రామాల్లోకి రాకుండా నిలుపుదల చేస్తున్నామన్నారు.  

Updated Date - 2020-03-27T11:25:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising