ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

17న కార్మిక శాఖ ఆధ్వర్యంలో కొవిడ్‌పై అవగాహన

ABN, First Publish Date - 2020-12-06T05:03:39+05:30

జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17న కరోనా నివారణపై అవగాహన కార్యక్రమం చేపట్టనున్నట్లు కార్మిక శాఖ ఉప కమిషనర్‌ ప్రసాద్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  దాసన్నపేట : జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17న కరోనా నివారణపై అవగాహన కార్యక్రమం చేపట్టనున్నట్లు కార్మిక శాఖ ఉప కమిషనర్‌ ప్రసాద్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.  వ్యాపారవర్గాలు, అక్కడ పనిచేస్తున్న కార్మికులతో ఉదయం 11.30 గంటల నుంచి 12 గంటల వరకు  కార్యక్రమం చేపడతామన్నారు.  జిల్లా వ్యాప్తంగా ఆయా షాపుల ముందు ఎవరికి వారు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు  చేయాలని సూచించారు.  వినియోగదారులకు కూడా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. 


Updated Date - 2020-12-06T05:03:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising