ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటో-నాటు బండి ఢీ... ఒకరు మృతి

ABN, First Publish Date - 2020-12-28T04:50:01+05:30

మరుపల్లి గ్రామంలో ఆదివారం నాటు బండి-ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్టు ఎస్‌ఐ ఎ.సన్యాసినాయుడు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గజపతినగరం : మరుపల్లి గ్రామంలో ఆదివారం నాటు బండి-ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్టు ఎస్‌ఐ ఎ.సన్యాసినాయుడు తెలిపారు. మరు పల్లి గ్రామానికి చెందిన కోట దాలమ్మ(51), తూముల వెంకట లక్ష్మి, మామిడి పార్వతి, మహదేవ అప్పయ్యమ్మ గజపతిన గరం నుంచి ఆటోలో వస్తుండగా, మరుపల్లి రైస్‌ మిల్లు వద్ద ఎదురుగా వస్తున్న నాటు బండిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కోట దాలమ్మ తీవ్రంగా గాయపడ డంతో విశాఖ కేజీ హెచ్‌కు తరలించగా... అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మిగిలిన క్షతగాత్రులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతు న్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2020-12-28T04:50:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising