ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొట్టేళ్ల పందాలపై దాడి

ABN, First Publish Date - 2020-12-27T05:35:13+05:30

చినగుడబ శివారు ప్రాంతంలో శనివారం నిర్వహించిన పొట్టేళ్ల పందాలపై దాడి చేసినట్టు ఎస్‌ఐ వై.సింహాచలం తెలిపారు. ఈ దాడుల్లో రెండు పొట్టేళ్లు, రూ.37 వేలు నగదుతో పాటు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.

పొట్టేళ్లతోపాటు పందాల నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న ఎస్‌ఐ సింహాచలం, సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గరుగుబిల్లి, డిసెంబరు 26 : చినగుడబ శివారు ప్రాంతంలో శనివారం నిర్వహించిన పొట్టేళ్ల పందాలపై దాడి చేసినట్టు ఎస్‌ఐ వై.సింహాచలం తెలిపారు. ఈ దాడుల్లో రెండు పొట్టేళ్లు, రూ.37 వేలు నగదుతో పాటు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. గ్రామాల్లో పేకాటతో పాటు క్రికెట్‌ బెట్టింగ్‌, ఆన్‌లైన్‌ జూదాలు నిర్వహిస్తే కఠినచర్యలు తప్పవన్నారు. పందెం నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఈ దాడుల్లో ఏఎస్‌ఐ పి.రాంబాబు, సిబ్బంది గోవిందరావు, రామకృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-27T05:35:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising