ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏ ప్రభుత్వమైనా జిల్లాకు అన్యాయమే

ABN, First Publish Date - 2020-12-07T05:11:56+05:30

రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా విజయనగరం జిల్లాకు అన్యా యమే జరుగుతోందని లోక్‌సత్తా పార్టీ రాష్ట్రకార్యనిర్వాహక అధ్యక్షు డు భీశెట్టి బాజ్జీ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శృంగవరపుకోట రూరల్‌, డిసెంబరు 6: రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా విజయనగరం జిల్లాకు అన్యా యమే జరుగుతోందని లోక్‌సత్తా పార్టీ రాష్ట్రకార్యనిర్వాహక అధ్యక్షు డు భీశెట్టి  బాజ్జీ అన్నారు. ఆది వారం మండలంలోని భవానీనగర్‌ గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యలను ఇటు పాల కులు, అటు అదికారులు పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో కాండ్రేగుల ప్రసాద్‌, ఈశ్వరరావు, బి.ఈశ్వరరావు, కేఎస్‌ నాయుడు తదితరులు వున్నారు.

Updated Date - 2020-12-07T05:11:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising