ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏనుగు సంచారంతో ఆందోళన

ABN, First Publish Date - 2020-11-16T04:54:53+05:30

మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ఏనుగు సంచరించడంతో ప్రజలు ఆందోళనకు లోనయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పంటలకు తీవ్ర నష్టం

గరుగుబిల్లి, నవంబరు 15: మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ఏనుగు సంచరించడంతో ప్రజలు ఆందోళనకు లోనయ్యారు. కొమరాడ మండలం పరు శురాంపురంలో ఓ వ్యక్తి మృతికి కారణమైన ఒంటరి ఏనుగు ఈ ప్రాంతానికి రావడం తో భయాందోళన చెందుతున్నారు. రైతులు పంట పొలాల వైపు వెళ్లరాదని కురుపాం రేంజర్‌ మురళీకృష్ణ, గరుగుబిల్లి తహసీల్దార్‌ వీవీ సన్యాసిరావు ఖడ్గవలస, నాగూరు, చిలకాం, తురకనాయుడువలస, దత్తివలస, పిట్టలమెట్ట, కారివలస, రావివలస, నంది వానివలస, తోటపల్లి, గిజబ గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో దండోరా వేయిం చారు. ఖడ్గవలస ప్రాంతంలో మంత్రబుడ్డి చంద్రశేఖర్‌రావుకు చెందిన చెరకు తోటను ధ్వంసం చేసింది. గత కొన్నాళ్లుగా సంచరించిన ఏనుగుల కారణంగా పంట నష్టం   సుమారు రూ. 3 లక్షలకు పైగా వాటిల్లిందని వాపోయారు. పరిహారం మంజూరులో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఆదివారం వీరఘట్టాం సరిహద్దులకు ఏనుగును అటవీశాఖ సిబ్బంది తరలించారు.

Updated Date - 2020-11-16T04:54:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising