ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలకు మరో అవకాశం

ABN, First Publish Date - 2020-12-04T05:02:05+05:30

సబ్‌ప్లాన్‌ మండలాల్లోని గిరిజనులకు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాల కోసం మరో అవకాశం ప్రభుత్వం కల్పించినట్లు ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్వతీపురం: సబ్‌ప్లాన్‌ మండలాల్లోని గిరిజనులకు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాల కోసం మరో అవకాశం ప్రభుత్వం కల్పించినట్లు ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌ తెలిపారు. గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సాగు హక్కు పట్టాల కోసం గిరిజను లు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జిల్లాలోని షెడ్యూల్డ్‌ ఉప ప్రణాళిక మండలా లతో పాటు మైదాన మండలాల్లో సాగు హక్కు పట్టాల కోసం ఐటీడీఏ పీవోకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. నాన్‌ షెడ్యూల్డ్‌ ఏరియాలో ఉన్న సాగు హక్కు పట్టాల కోసం ఆర్డీవో కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు.

 

Updated Date - 2020-12-04T05:02:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising