ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాణ్యత లోపాలు ఉంటే చర్యలు

ABN, First Publish Date - 2020-12-03T05:06:49+05:30

పంచాయతీల పరిధి లో ప్రభుత్వ నిబంధనల మేర కు పనులు నిర్వహిం చాలని ఎంపీడీవో జి.గిరిబాల ఆదేశి ంచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గరుగుబిల్లి, డిసెం బరు 2: పంచాయతీల పరిధి లో ప్రభుత్వ నిబంధనల మేర కు పనులు నిర్వహిం చాలని ఎంపీడీవో జి.గిరిబాల ఆదేశి ంచారు. బుధవారం నాగూరు సచివాలయం పనులను ఆమె పరిశీలించి మాట్లాడారు. సచి వాలయాల పరిధిలో పనులు సకాలంలో పూర్తి చేయడంతో పాటు నాణ్యతా లోపాలు లేకు ండా దృష్టి సారించాలన్నారు. తనిఖీల్లో లోపాలు ఉన్నట్లయితే చర్యలతో పాటు బిల్లులు చెల్లింపు జరగదన్నారు. పంచాయతీరాజ్‌ జేఈ సీహెచ్‌ అంబేడ్కర్‌, ఉపా ధి ఏపీవో వై.జనార్దనరావు, టెక్నికల్‌ అసిస్టెంట్‌ రవికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-03T05:06:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising