ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయనగరం : హైస్కూల్‌లో 9 మంది విద్యార్థులకు కరోనా

ABN, First Publish Date - 2020-10-04T01:22:50+05:30

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోందనిపిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోందనిపిస్తోంది. తాజాగా.. విజయనగరం జిల్లాలోని దత్తిరాజేరు మండలం దత్తి జెడ్పీ హైస్కూల్‌లో 09 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఓ ఉపాధ్యాయుడికి కూడా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు, వైద్యాధికారులు వెంటనే ఇద్దర్ని హోమ్ ఐసోలేషన్‌కు మిగిలిన వారిని జేఎన్టీయూ కోవిడ్ కేర్ సెంటర్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ విషయంపై ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు.

Updated Date - 2020-10-04T01:22:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising