ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివేకా కేసు విచారణ వేగవంతం

ABN, First Publish Date - 2020-09-21T08:25:22+05:30

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరుగురిని సీబీఐ విచారించింది. ఆదివారం కడప

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆరుగురిని విచారించిన సీబీఐ


కడప (క్రైం), సెప్టెంబరు 20: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరుగురిని సీబీఐ విచారించింది. ఆదివారం కడప కేంద్ర కారాగారం, ఆర్‌ అండ్‌ బీ అతిథిగృహాల్లో రెండు బృందాలుగా విడిపోయిన అధికారులు ఈ విచారణను కొనసాగించారు.

మాజీమంత్రి హత్య కేసులో పలువురు అనుమానితులకు సీబీఐ అధికారులు ఇదివరికే నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈరోజు విచారణను ఎదుర్కొన్నవారిలో ఇరువురు మహిళలు ఉన్నారనీ, వారిలో ఒకరు కీలకమైన వ్యక్తి అని తెలుస్తోంది. నేడో, రేపో మరికొందరిని విచారించే అవకాశం ఉనట్లు సమాచారం.


Updated Date - 2020-09-21T08:25:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising