ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తప్పుడు ప్రచారాలతో ఉద్యమకారులను అవమానించొద్దు: విష్ణువర్ధన్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-10-23T14:42:15+05:30

అమరావతి: తప్పుడు ప్రచారాలు చేసి ఉద్యమకారులను అవమానించొద్దని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తప్పుడు ప్రచారాలు చేసి ఉద్యమకారులను అవమానించొద్దని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. రైతుల ఉద్యమంలో స్వయంగా పాల్గొని మద్దతిచ్చానని ఆయన వెల్లడించారు. అమరావతి రైతులపై సామాజిక మాద్యమాల్లో తన ఫోటో పెట్టి.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొందరు మిత్రుల ద్వారా తెలిసిందని విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు చర్యలు, ప్రచారాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. రైతు ఉద్యమకారులను విమర్శించే హక్కు ఎవరికీ లేదని విష్ణువర్ధన్‌రెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-23T14:42:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising