ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ పాలనలో హిందువులు, ఆలయాలు సేఫ్‌!

ABN, First Publish Date - 2020-11-21T09:03:00+05:30

ష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విష్ణువర్ధన్‌ రెడ్డి ట్వీట్‌..

హిందువుల ఆగ్రహం


అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌ రెడ్డి  మరో వివాదంలో చిక్కుకున్నారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా జరుగుతున్న ఘటనలపై పోరాటం చేసిన పార్టీ వైఖరికి భిన్నంగా ఆయన ట్వీట్‌ చేశారు. జగన్‌ పాలనలో రాష్ట్రంలోని హిందువులు, హిందూ ధార్మిక స్థలాలు సురక్షితంగా ఉన్నాయంటూ ఆయన చేసిన ట్వీట్‌ దుమారం రేకెత్తించింది. విష్ణు ట్వీట్‌పై ధార్మిక సంఘాల ప్రతినిధులు, అర్చకులు, వేద పండితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయమై విష్ణువర్ధన్‌ రెడ్డి వివరణ ఇచ్చారు. తాను వ్యంగ్యంగా ఆ పోస్టు పెట్టానని తెలిపారు. 

Updated Date - 2020-11-21T09:03:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising