ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింహాచలంలో ఇత్తడి వస్తువుల మాయం.. 8 మంది అరెస్ట్

ABN, First Publish Date - 2020-10-15T00:00:39+05:30

సింహాచలంలో ఇత్తడి వస్తువుల మాయం కేసులో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగలించిన ఇత్తడి వస్తువులను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: సింహాచలంలో ఇత్తడి వస్తువుల మాయం కేసులో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగలించిన ఇత్తడి వస్తువులను ఈ మాయగాళ్లు  కరిగించారు. ఇత్తడి వస్తువుల మాయం వెనుక ఆలయ మాజీ ప్రైవేట్ ఉద్యోగి హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విడతలు విడతలుగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఇత్తడి వస్తువులను తరలించినట్లు నిర్ధారించారు. ఈ నెల 10న సింహచలం దేవస్థానంలో 550 కేజీల ఇత్తడి సామాగ్రి చోరీ జరిగింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు త్వరగా పురోగతి సాధించారు. ఇత్తడి గంటలు, కంచాలు, భజన తాళాలతో పాటు కరిగించిన ఇత్తడి దిమ్మలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2020-10-15T00:00:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising