ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దారుణం: యువతిపై కత్తితో దాడి.. చికిత్స పొందుతూ మృతి

ABN, First Publish Date - 2020-11-01T03:45:03+05:30

గాజువాక శ్రీనగర్ సుందరయ్యకాలనీలో దారుణం జరిగింది. యువతిపై అఖిల్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. చికిత్స పొందుతూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: గాజువాక శ్రీనగర్ సుందరయ్యకాలనీలో దారుణం జరిగింది. యువతిపై అఖిల్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. స్థానిక సాయిబాబా గుడి వద్ద యువతితో మాట్లాడిన తర్వాత అఖిల్ ఒక్కసారిగా ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అఖిల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఘటన సమయంలో అఖిల్‌తో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు సమాచారం. 

Updated Date - 2020-11-01T03:45:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising