ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూకు రూ.4 లక్షల ఆదాయం

ABN, First Publish Date - 2020-12-28T05:19:41+05:30

ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల ఆదివారం పర్యాటకులతో కళకళలాడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆరిలోవ, డిసెంబరు 27: ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల ఆదివారం పర్యాటకులతో కళకళలాడింది. విశాఖ నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో సందర్శకులు రావడంతో జూ పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. జూను 6,300 మంది సందర్శించడం వల్ల సుమారు నాలుగు లక్షల వెయ్యి రూపాయల ఆదాయం వచ్చినట్టు క్యూరేటర్‌ డాక్టర్‌ నందినీ సలారియా తెలిపారు.  కాగా ముడసర్లోవ, కంబాలకొండ ప్రాంతాలు కూడా కిటకిటలాడాయి. 

Updated Date - 2020-12-28T05:19:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising