జూ ఆదాయం రూ.5,77,890
ABN, First Publish Date - 2020-12-07T05:19:04+05:30
నగరంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు ఆదివారం వన భోజనాల నిమిత్తం అధిక సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు.
ఆరిలోవ, డిసెంబరు 6: నగరంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు ఆదివారం వన భోజనాల నిమిత్తం అధిక సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. మాస్కులు ధరించిన వారిని మాత్రమే జూ సిబ్బంది లోపలకు అనుమతించారు. సుమారు 8,914 మంది రావడంతో రూ.5,77,890 ఆదాయం వచ్చినట్టు జూ క్యూరేటర్ డాక్టర్ నందినీ సలారియా తెలిపారు.
Updated Date - 2020-12-07T05:19:04+05:30 IST