ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోత షురూ...

ABN, First Publish Date - 2020-04-07T11:39:13+05:30

ప్రభుత్వం ప్రకటించినట్టే ఉద్యోగుల జీతాల్లో కోత విధించింది. సోమవారం పలువురు అకౌంట్లలో వేతనాలు జమ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉద్యోగుల అకౌంట్లకు వేతనాలు

ముందుగా ప్రకటించినట్టే  పలువురికి 50 శాతం,

నాల్గో తరగతి సిబ్బందికి 10 శాతం కటింగ్‌


భీమునిపట్నం (రూరల్‌), ఏప్రిల్‌ 6: ప్రభుత్వం ప్రకటించినట్టే ఉద్యోగుల జీతాల్లో కోత విధించింది. సోమవారం పలువురు అకౌంట్లలో వేతనాలు జమ అయ్యాయి. అయితే అత్యధికులకు యాభై శాతం, నాలుగో తరగతి ఉద్యోగులకు 90 శాతం వేతనాలు పడ్డాయి. దీంతో సాధారణ ఉద్యోగులకు యాభై శాతం, నాలుగో తరగతి ఉద్యోగులకు పది శాతం కోత విధించినట్టు భావిస్తున్నారు.


కొత్త ఉపాధ్యాయులను నాలుగో తరగతి ఉద్యోగులుగా పరిగణించిన ప్రభుత్వం వారి వేతనాల్లో పది శాతం కోత విధించింది. కాగా, సాధారణ పింఛన్‌ దారులు, ఫ్యామిలీ పింఛన్‌దారుల అకౌంట్లలో పింఛన్‌ మొత్తం ఇంకా జమ కాలేదు. ఒకటి, రెండు రోజుల్లో జమ చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. 


Updated Date - 2020-04-07T11:39:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising