ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి రైతుల అరెస్టు అన్యాయం

ABN, First Publish Date - 2020-10-31T10:43:35+05:30

రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన అమరావతి రైతులను అరెస్టు చేయడం అన్యాయమని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి


పాడేరురూరల్‌, అక్టోబరు 30: రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన అమరావతి రైతులను అరెస్టు చేయడం అన్యాయమని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. అమరావతి రైతుల అరెస్టుకు నిరసనగా శుక్రవారం ఆమె టీడీపీ శ్రేణులతో కలిసి అంబేడ్కర్‌ కూడలిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమరావతి రైతుల కోర్కె తీరేంత వరకు తెలుగుదేశం పార్టీ పోరాటాలను కొనసాగిస్తాదన్నారు. రైతులకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోలుపర్తి గోవిందరావు, గబ్బాడ శాంతికుమారి, కూడి రామునాయుడు, వర్తన నీలకంఠం, చీకటి మధు, గంగపూజారి శివకుమార్‌, జ్యోతికిరణ్‌, కె.రాధాకృష్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-31T10:43:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising