ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాడి సంపద మరింత వృద్ధి చేయాలి’

ABN, First Publish Date - 2020-10-31T10:41:18+05:30

పాడి సంపద వృద్ధికి రైతులు మరింత కృషి చేయాలని పశు సంవర్థక శాఖ జేడీ డాక్టర్‌ జి.రామకృష్ణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎలమంచిలి, అక్టోబరు 30 : పాడి సంపద వృద్ధికి రైతులు మరింత కృషి చేయాలని పశు సంవర్థక శాఖ జేడీ డాక్టర్‌ జి.రామకృష్ణ అన్నారు.  పట్టణంలోని పశు వైద్యశాలలో శుక్రవారం ఏర్పాటైన మెగా పశువైద్య శిబిరాన్ని వైసీపీ నేతలు బోదెపు గోవింద్‌, బొద్దపు యర్రయ్యదొరలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు పాడి పశువుల పెంపకంలో వెలకువలను వివరించారు. అనంతరం పెద్ద సంఖ్యలో పశువులు, గొర్రెలు, మేకలకు వైద్య పరీక్షలు జరిపి, వివిధ ఫార్మా కంపెనీలు సమకూర్చిన ముందులను  అందజేశారు. డిప్యూటీ డైరెక్టర్‌ ఎస్‌.కరుణాకరరావు, డాక్టర్‌ సుధాకర్‌, వైసీపీ నాయకులు రంగసాయి, దూది నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-31T10:41:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising