ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లక్ష్మీ హ్యూండయ్‌ షోరూమ్‌లో రూ.15 లక్షలు చోరీ

ABN, First Publish Date - 2020-10-31T10:34:58+05:30

రామాటాకీస్‌ ఏరియాలోని లక్ష్మీ హ్యూండయ్‌ షోరూమ్‌లో రూ.15లక్షల నగదు చోరీకి గురైంది. షోరూమ్‌ మేనేజర్‌ కిశోర్‌ ఫిర్యాదు మేరకు మూడోపట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్దిలపాలెం, అక్టోబరు 30: రామాటాకీస్‌ ఏరియాలోని లక్ష్మీ హ్యూండయ్‌ షోరూమ్‌లో రూ.15లక్షల నగదు చోరీకి గురైంది. షోరూమ్‌ మేనేజర్‌ కిశోర్‌ ఫిర్యాదు మేరకు మూడోపట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రామారావు తెలిపిన వివరాల మేరకు ఈనెల 20న షోరూమ్‌లో అమ్మకాలు సాగించిన వచ్చిన నగదు రూ.15 లక్షలను బీరవాలో భద్రపరిచారు. మరుసటి రోజు ఉదయం షోరూమ్‌ తెరిచి నగదు బ్యాంక్‌కు తీసుకెళ్లాడానికి చూడగా కనిపించలేదు. షోరూమ్‌లో దొంగలు పడే సూచనలేవీ లేకపోవడంతో ఉద్యోగులే ఈ చర్యకు పాల్పడి ఉంటారని భావించి ఆరా తీశారు. చోరీ చేసింది ఎవరో తేల్చలేకపోవడంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ రాము కేసు నమోదు చేసి, షోరూమ్‌ను సందర్శించారు. అయితే సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఎటువంటి ఫుటేజ్‌ లభ్యం కాలేదు.  

Updated Date - 2020-10-31T10:34:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising