ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగుదేశం నేతల అరెస్టు

ABN, First Publish Date - 2020-10-03T09:22:23+05:30

వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన కృష్ణాపురం గోశాలలో జరిపిన నిరసన చట్టవ్యతిరేకమంటూ మహావిశాఖ 98వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పీవీ నరసింహం, అర్బన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు పాశర్ల ప్రసాద్‌లను ఆరిలోవ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింహాచలం, అక్టోబరు 2: వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన కృష్ణాపురం గోశాలలో జరిపిన నిరసన చట్టవ్యతిరేకమంటూ మహావిశాఖ 98వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పీవీ నరసింహం, అర్బన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు పాశర్ల ప్రసాద్‌లను ఆరిలోవ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తొలగించిన గో సంరక్షకులను విధుల్లోకి తీసుకోవాలంటూ జూలై 14న దేవస్థానం నృసింహవనం ఆవరణలో టీడీపీ నేతలు నిరసన తెలిపారు. దీనిపై అప్పటి ఈఓ దర్భముళ్ల భ్రమరాంబ ఇచ్చిన  ఫిర్యాదు మేరకు పోలీసులు వీరిపై ఐపీసీ 447, 168, 269 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.


సాయంత్రం స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా పాశర్ల మాట్లాడుతూ గో సంరక్షకులను తొలగించడంపై కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపామన్నారు. ఆ తరువాత రెండు రోజులకు కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా మంత్రి ముత్తంశెట్టి, దేవస్థానం ఈఓ, 20 మందికిపైగా వైసీపీ కార్యకర్తలు గోశాలను సందర్శించారని, తాము నిరసన తెలిపిన సందర్భంలో అన్ని నిబంధనలూ పాటించినా కేసు నమోదు చేయడం కక్షసాధింపేనన్నారు. 

Updated Date - 2020-10-03T09:22:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising