ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు 74 ఎస్‌జీటీ పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన

ABN, First Publish Date - 2020-10-01T08:25:43+05:30

డీఎస్సీ-2018లో రెండు విడతలుగా ఎంపిక తరువాత మిగిలిన 74 ఎస్‌జీటీ ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక చేశామని డీఈవో బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

\విశాఖపట్నం, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ-2018లో రెండు విడతలుగా ఎంపిక తరువాత మిగిలిన 74 ఎస్‌జీటీ ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక చేశామని డీఈవో బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల ఽధ్రువపత్రాలను గురువారం అప్‌లోడ్‌ చేయాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో 74 మంది అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో గురువారం ఉదయం 10 గంటలకు సీతమ్మధారలో వసంత బాలవిద్యావిహార్‌ పాఠశాలకు హాజరుకావాలని సూచించారు. 

Updated Date - 2020-10-01T08:25:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising