ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి డిగ్రీ పరీక్షలు

ABN, First Publish Date - 2020-09-28T10:48:00+05:30

ఈ నెల 28 నుంచి డిగ్రీ ఆరో సెమిస్టర్‌ పరీ క్ష జరగనున్నాయి. కరోనా వైరస్‌ వల్ల వాయిదా పడుతూ వస్తున్న పరీక్షలను నిర్వహించేందుకు ఆంధ్ర యూనివర్శిటీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 28 నుంచి డిగ్రీ ఆరో సెమిస్టర్‌ పరీ క్ష జరగనున్నాయి. కరోనా వైరస్‌ వల్ల వాయిదా పడుతూ వస్తున్న పరీక్షలను నిర్వహించేందుకు ఆంధ్ర యూనివర్శిటీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం నుంచి వచ్చేనెల తొమ్మిదో తేదీ వరకు డిగ్రీ ఆరో సెమిస్టర్‌(ఫైనలియర్‌) విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. గతంలో మాదిరిగా కాకుండా రెండు పూటలా పరీక్షలు నిర్వహించనున్నారు.


ఉదయం 9 గంటలు నుంచి 12 గంటల వరకు ఆర్ట్స్‌ గ్రూపులైన బీఏ, బీకామ్‌, బీబీఏ, బీసీఏ గ్రూపు విద్యార్థులకు, మధ్యాహ్నం 2 గంటలు నుంచి 5 గంటల మధ్య సైన్స్‌ గ్రూపు బీఎస్సీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఏయూ అనుబంధంగా ఉన్న  220కుపైగా కాలేజీలకు చెందిన సుమారు 30 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హజరు కానున్నారు. 

Updated Date - 2020-09-28T10:48:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising