ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏం సాధించారని పర్యాటక ఉత్సవాలు

ABN, First Publish Date - 2020-09-28T10:41:09+05:30

అధికారంలోకి వచ్చి పదిహేను నెలల కాలంలో పర్యాటక రంగం పరంగా ఏం అభివృద్ధి సాధించారని పర్యాటక ఉత్సవాలు నిర్వహిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు


సిరిపురం , సెప్టెంబరు 27 : అధికారంలోకి వచ్చి పదిహేను నెలల కాలంలో పర్యాటక రంగం పరంగా ఏం అభివృద్ధి సాధించారని పర్యాటక ఉత్సవాలు నిర్వహిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు అన్నారు. ఎన్ని అభివృద్ధి సాధించారని ప్రశ్నించారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు బూటక మంత్రి అన్నారు.


కనీసం ఒక్క పార్క్‌ కూడా అభివృద్ధి చేయకుండా  ఎందుకీ ఉత్సవాలని ఎద్దేవా చేశారు.  టీడీపీ హయాంలో చంద్రబాబునాయుడు రాష్ర్టాన్ని టూరిజం హబ్‌గా తీర్చిదిద్ది, పర్యాటక రంగానికి పెట్టుబడులు తీసుకురావడంతో పాటు ఆ రంగాన్ని అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడిపారన్నారు. 

Updated Date - 2020-09-28T10:41:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising