ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనాధ శరణాలయంలో వితరణ చేస్తున్న బీజేపీ నాయకులు

ABN, First Publish Date - 2020-09-26T09:33:49+05:30

పండిత్‌ దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా బీజేపీ నాయకులు కాశీ విశ్వనాఽథరాజు, సింబియోసిస్‌ నరేశ్‌కుమార్‌లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనాధ శరణాలయాల్లో బీజేపీ వితరణ

విశాఖపట్నం, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): పండిత్‌ దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ  జయంతి సందర్భంగా బీజేపీ నాయకులు కాశీ విశ్వనాఽథరాజు, సింబియోసిస్‌ నరేశ్‌కుమార్‌లు విశాఖలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనాధ శరణాలయాలు, వృద్ధాశ్రమాల్లో ఉంటున్న వారికి ఆహార పదార్థాలు పంచిపెట్టారు. సింహాచలం గోశాలలో మూగజీవాలకు ఎండుగడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-26T09:33:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising