ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్పీబీకి టీడీపీ నాయకుల ఘన నివాళి

ABN, First Publish Date - 2020-09-26T09:28:24+05:30

నగంధర్వుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం మరణం సంగీత ప్రపంచానికి, ఆయన అభిమానులకు తీరనిలోటని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహారాణిపేట, సెప్టెంబరు 25: గానగంధర్వుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం మరణం సంగీత ప్రపంచానికి, ఆయన అభిమానులకు తీరనిలోటని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. అర్బన్‌ పార్టీ కార్యాలయంలో శుక్రవారం బాలు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఎందరో వర్ధమాన గాయనీగాయకులను సంగీత ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం అన్నారు.


ఆయన ఆత్మశాంతించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి చోడే వెంకటపట్టాభిరామ్‌, జి.రామానాయుడు, పైలా ముత్యాలనాయుడు, శివాజీ, అనంతలక్ష్మి, సత్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-26T09:28:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising