ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పౌరగ్రంథాలయాన్ని సందర్శించిన బాలు

ABN, First Publish Date - 2020-09-26T09:26:07+05:30

ద్వారకానగర్‌లోని విశాఖ పౌరగ్రంథాలయాన్ని ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం 2016లో సందర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీతంపేట, సెప్టెంబరు 25: ద్వారకానగర్‌లోని విశాఖ పౌరగ్రంథాలయాన్ని ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం 2016లో సందర్శించారు. గ్రంథాలయం నిర్వహణ తీరును మెచ్చుకున్నారు. అదే విషయాన్ని సందర్శకుల రిజిస్టర్‌లో రాసి సంతకం పెట్టారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సొసైటీ కార్యదర్శి డి.ఎల్‌.ఎన్‌.వర్మ మాట్లాడుతూ సినీ జగత్తుకు బాలులేని లోటు తీర్చలేనిదన్నారు. గ్రంథాలయ ప్రతినిధుల తరపున ఆయనకు నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-09-26T09:26:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising