ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెచ్‌పీసీఎల్‌లో భద్రతపై వర్క్‌షాపు

ABN, First Publish Date - 2020-12-30T05:34:54+05:30

హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌)లో భద్రతపై నిర్వహించిన రెండు రోజుల వర్క్‌షాపు మంగళవారంతో ముగిసింది

వర్క్‌షాపులో ప్రసంగిస్తున్న పీసీబీ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌)లో భద్రతపై నిర్వహించిన రెండు రోజుల వర్క్‌షాపు మంగళవారంతో ముగిసింది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, హెచ్‌పీసీఎల్‌ సంయుక్తంగా నిర్వహించిన ఈ వర్క్‌షాపులో మొదటి రోజు క్షేత్రంలో చేపట్టాల్సిన చర్యలు గురించి , రెండో రోజు సాంకేతిక అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. పనిచేసే వాతావరణం, అక్కడి పరిస్థితులు, ప్రమాదం జరిగినపుడు స్పందించాల్సిన విధానాలపై వివరించారు. ఇందులో ఏపీపీసీబీ నుంచి జేసీఈఈ రాజేంద్ర రెడ్డి, ఎస్‌ఈ రవీంద్రనాఽథ్‌, డీఎఫ్‌ఓ బీవీ రామ్‌ప్రకాశ్‌, హెచ్‌పీసీఎల్‌  సీజీఎంలు రామకృష్ణన్‌, సోమసుందర్‌, జనరల్‌ మేనేజర్‌ ఏటీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-30T05:34:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising