ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అచ్యుతాపురం సెజ్‌ వృద్ధి రేటు 24 శాతం

ABN, First Publish Date - 2020-12-10T05:35:23+05:30

కరోనా కష్ట కాలాన్ని అధిగమించి అచ్యుతాపురం ఏపీ సెజ్‌ 24 శాతం వృద్ధి రేటు సాధించినట్టు వీఎస్‌ఈజడ్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ ఆవుల రామ్మోహన్‌ రెడ్డి తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న వీఎస్‌ఈజడ్‌ డీసీ ఆవుల రామ్మోహన్‌ రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కూర్మన్నపాలెం(విశాఖపట్నం), డిసెంబరు 9: కరోనా కష్ట కాలాన్ని అధిగమించి అచ్యుతాపురం ఏపీ సెజ్‌ 24 శాతం వృద్ధి రేటు సాధించినట్టు వీఎస్‌ఈజడ్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ ఆవుల రామ్మోహన్‌ రెడ్డి తెలిపారు. దువ్వాడ వీఎస్‌ఈజడ్‌ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  గతేడాది మూడవ త్రైమాసానికి అచ్యుతాపురం సెజ్‌ ఎగుమతులు ద్వారా రూ.2,815 కోట్లు ఆర్జించగా, ఈ ఏడాది మూడవ త్రైమాసానికి  రూ.3,477 కోట్లుతో  24 శాతం వృద్ధి రేటు  సాధించిందని వివరించారు. ఎగుమతులలో మూడవ వంతు లారస్‌ ల్యాబ్స్‌కు చెందినవని తెలిపారు. 



Updated Date - 2020-12-10T05:35:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising