కైలాసగిరి అభివృద్ధి పనుల పరిశీలన
ABN, First Publish Date - 2020-12-04T05:38:55+05:30
కైలాసగిరిపై ఏపీ పునర్నిర్మాణ ప్రాజెక్ట్ కింద రూ.61 కోట్లతో చేపట్టిన పనులను వీఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు గురువారం పరిశీలించారు.
విశాఖపట్నం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): కైలాసగిరిపై ఏపీ పునర్నిర్మాణ ప్రాజెక్ట్ కింద రూ.61 కోట్లతో చేపట్టిన పనులను వీఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు గురువారం పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఎస్ఈ రామమోహన్రావు, ఈఈ భవానీశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-04T05:38:55+05:30 IST