ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహా సరస్వతి అవతారంలో రాజశ్యామల అమ్మవారు

ABN, First Publish Date - 2020-10-21T13:18:47+05:30

విశాఖ శారదాపీఠంలో శారదా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: విశాఖ శారదాపీఠంలో శారదా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు మహా సరస్వతి అవతారంలో రాజశ్యామల అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. చేతిలో వీణతో హంస వాహనంపై అమ్మవారు ఆసీనులయ్యారు. మూలా నక్షత్రం సందర్భంగా పీఠం ప్రాంగణంలో అక్షరాభ్యాసాలు ఏర్పాటు చేశారు.

Updated Date - 2020-10-21T13:18:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising