ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖలో సీపీఎం నిరసన

ABN, First Publish Date - 2020-10-21T17:04:15+05:30

పెరిగిన ఉల్లిపాయలు, కూరగాయల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రైతు బజార్ల వద్ద సీపీఎం నేతలు నిరసనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: పెరిగిన ఉల్లిపాయలు,  కూరగాయల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రైతు బజార్ల వద్ద సీపీఎం నేతలు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ... ఉల్లిపాయలు, నిత్యావసర ధరలు ప్రజలకు అందుబాటులో లేవని..దీని వల్ల పేద, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సబ్సిడీపై ఉల్లిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కొత్త వ్యవసాయ చట్టం వలనే ధరలు పెరిగాయని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలతో..ఉల్లి ధరలు పోటీ పడడం దారుణమన్నారు. ధరలు తగ్గించక పోతే..తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని సీపీఎం నేతలు హెచ్చరించారు. 

Updated Date - 2020-10-21T17:04:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising