ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం మత్తులో డ్రైవర్ల మధ్య ఘర్షణ

ABN, First Publish Date - 2020-12-05T12:54:48+05:30

ఇద్దరు డ్రైవర్ల మధ్య ఘర్షణ ఒకరి ప్రాణాల మీదకు తెచ్చింది. విశాఖ కూర్మన్నపాలెంలో ఇద్దరు లారీ డ్రైవర్ల మధ్య వివాదం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: ఇద్దరు డ్రైవర్ల మధ్య ఘర్షణ ఒకరి ప్రాణాల మీదకు తెచ్చింది. విశాఖ కూర్మన్నపాలెంలో ఇద్దరు లారీ డ్రైవర్ల మధ్య  వివాదం చోటు చేసుకుంది. మద్యం మత్తుల్లో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.  డ్రైవర్ జ్యోతుల మల్లికార్జునరావుపై మరో డ్రైవర్ దుర్గాప్రసాద్ కత్తితో దాడి చేశాడు. టోల్ గేటు వద్ద ఈ ఘటన జరిగింది. సమాచారం అందిన వెంటనే దువ్వాడ పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు లారీ డ్రైవర్ దుర్గాప్రసాదును అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.

Updated Date - 2020-12-05T12:54:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising