ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ భూములకై ప్రజాభిప్రాయ సేకరణ

ABN, First Publish Date - 2020-11-25T18:39:09+05:30

విశాఖలోని నక్కపల్లి మండలం బుచ్చిరాజు పేటలో విశాఖ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూముల సమీకరణకు ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: విశాఖలోని నక్కపల్లి మండలం బుచ్చిరాజు పేటలో విశాఖ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూముల సమీకరణకు ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభమైంది. పీసీపీఐఆర్‌లో భాగంగా పరిశ్రమల ఏర్పాటుకు 3,899 ఎకరాల భూమి కోసం అధికారులు ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించారు. జాయింట్ కలెక్టర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ప్రజల అభిప్రాయాలను సేకరించనున్నారు. రాజయ్యపేట, చందన‍ాడ  తమ్మయ్యపేట, తుమ్మలపేట, బుచ్చిరాజు పేట గ్రామాల ప్రజలు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

Updated Date - 2020-11-25T18:39:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising