ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శారదాపీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

ABN, First Publish Date - 2020-10-17T16:23:18+05:30

విశాఖ శారదాపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: విశాఖ శారదాపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర దసరా వేడుకలకు శ్రీకారం చుట్టారు. తొలిరోజు బాలాత్రిపుర సుందరి అవతారంలో శారద స్వరూప రాజశ్యామల అమ్మవారు దర్శనమిస్తున్నారు. లోక కళ్యాణార్థం చండీ హోమం నిర్వహించారు. కోవిడ్ కారణాలతో ప్రత్యక్ష ప్రసారం ద్వారా  దసరా వేడుకలను వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2020-10-17T16:23:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising