ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ జిల్లా పెదబయలు మండలం దారుణం

ABN, First Publish Date - 2020-07-11T22:16:58+05:30

విశాఖపట్నం : జిల్లాలోని పెదబయలు మండలం సిరసపల్లిలో దారుణం చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం : జిల్లాలోని పెదబయలు మండలం సిరసపల్లిలో దారుణం చోటుచేసుకుంది. మండలంలోని గలగండ పంచాయితీ సిరసపల్లిలో బాలుడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గత ఆదివారం రోహిత్ పశువులు మేపడానికి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. రోహిత్‌తో పాటు మరో ఐదుగురు అడవిలోకి వెళ్లారు. అయితే అడవి నుంచి తిరిగి వస్తుండగా రోహిత్ సెల్ కనిపించకపోవడంతో వెనక్కి వెళ్లి.. తర్వాత శవమై తేలాడు. శనివారం ఉదయం కుల్లిపోయిన స్థితిలో రోహిత్ చెట్టుకు వేలాడుతూ మృతదేహం కనిపించింది. రోహిత్‌ను చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో సిరసపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా.. వారం నుంచి రోహిత్ కోసం తల్లిదండ్రులు వెతుకుతున్నారు. ఆ బాలుడు పెద్దబయలులో 7వ తరగతి చదువుతున్నాడు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-07-11T22:16:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising