ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

ABN, First Publish Date - 2020-11-29T06:02:07+05:30

రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌ అన్నారు.

శిక్షణ శిబిరంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గణేశ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  సచివాలయ సిబ్బంది శిక్షణలో ఎమ్మెల్యే గణేశ్‌

నర్సీపట్నం అర్బన్‌ , నవంబరు 28 : రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌ అన్నారు. నర్సీపట్నం డివిజన్‌ స్థాయిలోని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి  పట్టణంలోని పెదబొడ్డేపల్లిలో శనివారం ఏర్పాటైన శిక్షణ శిబిరంలో మాట్లాడారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయాలని సిబ్బందికి సూచించారు.  డీఎల్‌పీవో శిరీషారాణి, డీఎల్‌డీవో సత్యనారాయణ, ఎంపీడీవో జయమాధవి,  ఏవో రమణబాబు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-29T06:02:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising