ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెంకన్న ఆలయంలో భక్తుల రద్దీ

ABN, First Publish Date - 2020-03-16T06:56:48+05:30

ఉపమాక క్షేత్రంలో వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు ముగిసినప్పటికీ భక్తుల రద్దీ మాత్రం తగ్గలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉపమాక (నక్కపల్లి), మార్చి 15 : ఉపమాక క్షేత్రంలో వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు ముగిసినప్పటికీ భక్తుల రద్దీ మాత్రం తగ్గలేదు. ఆదివారం కావడంతో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. గరుడాద్రిపై ఉన్న స్వామివారి నిజరూపాన్ని దర్శించుకున్నారు. కిందనున్న ఆలయంలో ఉభయదేవేరులతో కూడిన కల్యాణ వేంకటేశ్వరుడ్ని కొలుసు కున్నారు. భక్తుల గోవిందనామస్మరణతో ఆలయం మార్మోగింది. ఈ సందర్భంగా గ్రామంలో జాతర వాతావరణం తలపించింది.

Updated Date - 2020-03-16T06:56:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising