ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి పంచరాత్రుల ఉత్సవాలు

ABN, First Publish Date - 2020-11-14T04:56:49+05:30

పట్టణంలో పంచరాత్రుల ఉత్సవాలు శనివారం ప్రారంభం కానున్నాయి.

తులసీనగర్‌లోని భూలోకమాంబ అమ్మవారు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎలమంచిలి, నవంబరు 13 : పట్టణంలో  పంచరాత్రుల ఉత్సవాలు శనివారం ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి కొవిడ్‌ నిబంధనల మేరకు నిర్వా హకులు ఏర్పాట్లు చేపడుతున్నారు. తులసీనగర్‌లోని భూలోకమాంబ ఆలయంతో పాటు, పాతవీధిలోని సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలను తీర్చిదిద్దారు. ఏటా దీపావళి రోజు  నుంచి  నాగుల చవితి వరకు ఈ వేడుకలను నిర్వహిస్తారు. ఆలయ ధర్మకర్తలు విశాఖ డెయిరీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లు ఆడారి తులసీరావు, ఆడారి ఆనంద్‌ కుమార్‌ల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆయా వీధులు విద్యుద్దీపాలతో ధగధగలాడు తున్నాయి.

Updated Date - 2020-11-14T04:56:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising