ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు ఆటోలు ఢీ.. డ్రైవర్‌ మృతి.. ఒకరి పరిస్థితి విషమం

ABN, First Publish Date - 2020-08-15T17:43:24+05:30

భీమునిపట్నం- నర్సీపట్నం (బీఎన్‌) రోడ్డులో శుక్రవారం రెండు ఆటోలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుచ్చెయ్యపేట(విశాఖపట్నం): భీమునిపట్నం- నర్సీపట్నం (బీఎన్‌) రోడ్డులో శుక్రవారం రెండు ఆటోలు ఢీ కొన్న ఘటనలో ఓ డ్రైవర్‌ మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. వీరిలో బంగారుమెట్టకు చెందిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. చినపాచిలికి చెందిన ఆటో చోడవరం నుంచి రావికమతం వస్తుండగా, గౌరీపట్నానికి చెందిన ఆటో వడ్డాది నుంచి చోడవరం వైపు వెళుతోంది. బొడ్డేరు వంతెన సమీపంలోకి వచ్చేసరికి ఈ రెండు వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో గుమ్మాలపాడుకు చెందిన ఆటో డ్రైవర్‌ కె.కొండబాబు (30) అక్కడికక్కడే మృతి చెందాడు.


అలమండ మోహన్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ డి.వెంకన్న 108 అంబులెన్సుకు ఫోన్‌ చేయగా, లిఫ్ట్‌ చేయకపోవడంతో క్షతగాత్రులను తన వాహనంలో అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించారు. 


Updated Date - 2020-08-15T17:43:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising