ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైక్‌ బోల్తాపడి గిరిజనుడి మృతి

ABN, First Publish Date - 2020-11-26T06:30:20+05:30

మండలంలోని బొండపల్లి ఘాట్‌ రోడ్డులో ద్విచక్ర వాహనం బోల్తా పడడంతో గిరిజనుడు మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెదబయలు, నవంబరు 25: మండలంలోని బొండపల్లి ఘాట్‌ రోడ్డులో ద్విచక్ర వాహనం బోల్తా పడడంతో గిరిజనుడు మృతి చెందాడు. లింగేటి పంచాయతీ పిల్లిపుట్టు గ్రామానికి చెందిన కోడా నారాయణబాబు తన కుమారుడితో కలసి బుధవారం ఉదయం బైక్‌పై పెదబయలు వస్తున్నాడు. మార్గమధ్యంలో బొండపల్లి ఘాట్‌ మలుపు వద్ద అదుపుతప్పి బైక్‌ బోల్తాపడింది. ఈ ఘటనలో నారాయణబాబు తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతని కుమారుడు పవన్‌కుమార్‌కు తీవ్ర గాయలయ్యాయి. కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నా ఎస్‌ఐ పి.రాజారావు తెలిపారు.

Updated Date - 2020-11-26T06:30:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising