ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజన తెగల సంక్షేమ కమిటీ రాక రేపు

ABN, First Publish Date - 2020-03-02T10:20:59+05:30

గిరిజన తెగల ( ఎస్‌టీ) సంక్షేమ కమిటీ సభ్యులు ఈనెల 3వ తేదీన విశాఖ నగరానికి రానున్నారు. విశాఖపట్నం సర్క్యూట్‌ హాస్‌లో వీరు బసచేస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: గిరిజన తెగల ( ఎస్‌టీ) సంక్షేమ కమిటీ సభ్యులు ఈనెల 3వ తేదీన విశాఖ నగరానికి రానున్నారు.  విశాఖపట్నం సర్క్యూట్‌ హాస్‌లో వీరు బసచేస్తారు.  అదేరోజు ఉదయం 8 గంటలకు రోడ్డుమీదుగా బయలుదేరి 8.30 గంటలకు సింహచలం చేరుకుంటారు. అక్కడ దేవస్థానం ఈవోతో సమావేశం కానున్నారు.  సింహాచలం దేవస్థానంలో ఎస్టీ రిజర్వేషన్‌పై చర్చించనున్నారు. అక్కడ నుంచి 9.30 గంటలకు బయలుదేరి ఆంధ్రా యూనివర్సిటీ చేరుకుంటారు.  ఏయూ వైస్‌చాన్సలర్‌తో ఎస్టీ  రిజర్వేషన్‌పై చర్చించనున్నారు. ఆదేరోజు సాయంత్రం విశాఖపట్నం పోర్టుగెస్ట్‌ హాస్‌లో బసచేస్తారు. 4న నగరంలోని ఎస్టీ హాస్టళ్లను సందర్శిస్తారు. అదే రోజు రోడ్డు మార్గంలో అరకు చేరుకుంటారు. 5న ఉదయం అరకు నుంచి పాడేరు చేరుకుంటారు. ఉదయం 10.30 గంటలకు ఐటీడీఏ కార్యాలయంలో రిజర్వేషన్‌ అమలుపై చర్చించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు పాడేరు నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. విశాఖ నుంచి ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి 6న విజయవాడ చేరుకుంటారు.

Updated Date - 2020-03-02T10:20:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising